LATEST
పాలకొండ, ఆగస్టు 19: ప్రజలకు మరింత చేరువగా పోలీస్ సేవలను అందించడంతో పాటు, ప్రజా భద్రతపై విస్తృత అవగాహన కల్పించే లక్ష్యంతో పార్వతీపురం మన్యం జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది...
కన్నీళ్లు పెట్టుకున్న ‘చిట్టి’..? హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తన మత విశ్వాసాలు, కుటుంబ నేపథ్యం గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ఇస్లాంపై నమ్మకంతో ఆ మతాన్ని స్వీకరించారని ఆమె...
కర్నూలు: డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు కర్నూలులో నిరసనకు దిగారు. కొండారెడ్డి బురుజు వేదికగా నిర్వహించిన ఆత్మగౌరవ నిరసనలో టీచర్లు తమ...
హైదరాబాద్: HYDRAAలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం నిర్వహించిన వాక్-ఇన్ టెస్టులకు వేలాది మంది యువత పోటెత్తారు. హైదరాబాద్లోని స్టేడియంలో శనివారం నిర్వహించిన ఎంపిక ప్రక్రియకు ఊహించని స్థాయిలో అభ్యర్థులు...
అమరావతి: ఏపీలో ‘దిశ’ వ్యవస్థను ఉపసంహరించుకోవడంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. మహిళలు, చిన్నారుల భద్రత కోసం రూపొందించిన సమగ్ర రక్షణ వ్యవస్థను రాజకీయ కక్షతో నిర్వీర్యం చేయడం...
యువ నటి మమితా బైజు మరోసారి తన ఎనర్జిటిక్ డ్యాన్స్తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఇటీవల జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఆమె వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. స్టేజ్పై ఉత్సాహంగా డ్యాన్స్...
నేపాల్ : బోల్బం ఊరేగింపు సందర్భంగా తూర్పు నేపాల్లోని సున్సరి జిల్లా కప్తాన్గంజ్ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన అనంతరం హింస సిరహా, ధనుషా సహా మధేష్ ప్రావిన్స్లోని పలు...
భోగాపురం : అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశం కోసం చేస్తున్న నిరంతర సేవలను ప్రస్తావిస్తూ...
ఏపీ అభివృద్ధికి చారిత్రాత్మక రోజు: పవన్ కళ్యాణ్ భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు...
